Homeసినిమా బ్రేకింగ్ న్యూస్ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం: రామ్‌చరణ్‌

ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం: రామ్‌చరణ్‌

మొక్కలు నాటడం మనందరి ప్రాథమిక కర్తవ్యమని సినీనటుడు రామ్‌చరణ్‌ పిలుపునిచ్చారు. గ్రీన్‌చాలెంచ్‌ను స్వీకరించిన రామ్‌చరణ్‌ ఆదివారం జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఆనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద బతుకగలుగుతున్నాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన జోగినిపల్లి సంతోష్‌ ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ ద్వారా అందరినీ కదిలించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular