spot_img
Homeబిజినెస్Digital Payments : డిజిటల్ చెల్లింపుల్లో భారతీయుల ముందంజ.. నగదురహిత దేశంగా మారనుందా?

Digital Payments : డిజిటల్ చెల్లింపుల్లో భారతీయుల ముందంజ.. నగదురహిత దేశంగా మారనుందా?

Digital Payments : భారతదేశం పూర్తిగా డిజిటల్ మయంగా మారుతోంది. ఒకప్పుడు కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించబడిన భారత్ ఇప్పుడు వేగంగా శక్తివంతమైన దేశంగా దూసుకుపోతుంది. ఇక్కడ ఎలాంటి కొత్త కార్యక్రమాన్ని చేపట్టినా ప్రజలు దానికి కనెక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా సాంకేతికను ఉపయోగించుకోవడంలో భారతీయులు మిగతా దేశాల కంటే ముందున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో అమెరికా కంటే భారత్ ముందున్నట్లు గతంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఓ సమావేశంలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ చెల్లింపులు ఎలా ఉన్నాయంటే?

ఆర్థిక లావాదేవీలు జరపాలంటే ఒకప్పుడు బ్యాంకులను సంప్రదించాల్సి వచ్చేంది. గంటల కొద్దీ నిలబడితే గానీ అనుకున్న పని అయ్యేది కాదు. ఆంతేకాకుండా చేతిలో ఒక్కోసారి డబ్బు ఉండే పరిస్థితి కాదు. దీంతో ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినప్పటి నుంచి వినియోగదారులు సులభంగా డబ్బు పంపించుకుంటున్నారు. అలాగే బిల్లుల చెల్లింపులోనూ ఇప్పుడు సౌకర్యవంతంగా మారింది. దీంతో చిన్ని చిన్న కిరాణా షాపుల్లోనూ మొబైల్ తో డబ్బులు పే చేస్తున్నారు.

ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆ తరువాత ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్ అయ్యారు. అంటే భారత్ లో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు వేగంగా అభివృద్ధి చెందాయి. 2022 ఏడాదిలో మైగవ్ ఇండియా విడుదల చేసిన ప్రకారం భారత్ 8,950 కోట్ల డిజిటల్ చెల్లింపులు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత బ్రెజిల్ నిలిచింది. చైనా మూడో స్థానంలో, థాయ్ లాండ్ నాలుగో స్థానంలో నిలిచాయి. ముందు ముందు భారత్ మరింతగా డిజిటల్ చెల్లింపులు చేస్తూనగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆ వెబ్ సైట్ పేర్కొంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ప్రకారం దేశం మొత్తంలో 15 రాష్ట్రాల్లో మాత్రమే డిజిటల్ చెల్లింపులు సజావుగా సాగాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. యూపీఐ లావాదేవాల సంఖ్య 2017లో 1.8 కోట్లు కాగా.. 2023 నాటికి 8,375 కోట్లకు పెరిగింది. 2017 నుంచి 2023 వరకు 12.1 శాతానికి తగ్గిపోయింది. ఇదే మయంలో డిజిటల్ చెల్లింపులు 2004 రేట్లు పెరిగిందని ఎస్బీఐ పేర్కొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version