spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Civil 2021 Rankers In Telugu States: సివిల్స్ పరీక్షలో మెరిసిన తెలుగు తేజాలు.. ఎవరు...

Civil 2021 Rankers In Telugu States: సివిల్స్ పరీక్షలో మెరిసిన తెలుగు తేజాలు.. ఎవరు వీళ్లు.. వారి సక్సెస్ సీక్రెట్ ఏమిటి?

Civil 2021 Rankers In Telugu States: మన దేశంలో అత్యున్నత సర్వీసులు ఐఏఎస్ అని తెలిసిందే. వీరు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో సివిల్సి సాధించాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అందుకే అందరు కేంద్ర సర్వీసులో ఉద్యోగం సాధించాలని సర్వ శక్తులు ఒడ్డుతారు. ఎంతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. ఒక తపస్సులా బావించి సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటారు. రోజుకు కనీసం పదిహేను గంటల నుంచి పద్దెనమిది గంటలు చదువులోనే ఉండటం విశేషం. అంతటి ప్రతిభావంతమైన సివిల్స్ లో ఉద్యోగం రావడం నిజంగా అదృష్టమే. దీని కోసం ఎందరో కలలు కంటుంటారు.

Civil 2021 Rankers In Telugu States
B Chaitanya Reddy, Shruti Sharma, Sarath Nayak

ఇటీవల ప్రకటించిన 2021 సివిల్స్ ఫలితాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ వంటి చర్యలతోనే వారు అనుకున్నది సాధించారు. గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో సివిల్స్ సర్వీసుల కోసం అహర్నిశలు శ్రమించి అనుకున్నది తమ సొంతం చేసుకున్నారు. సివిల్స్ ఫలితాల్లో మన తెలుగతేజాలు ఉండటం మనకు గర్వకారణమే.

Also Read: Jagan Politics Konaseema Issue: కోనసీమ పరిష్కారమా? దోషిగా జనసేనాననా?

వరంగల్ జిల్లాకు చెందిన బొక్క చైతన్య రెడ్డి 161వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి డీసీవోగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చైతన్య నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. సివిల్స్ ర్యాంకు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. తన జీవితాశయం నెరవేరిందని ఆశాబావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఉద్యోగం కావడంతో నిస్వార్థంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు మొత్తానికి చైతన్య తన లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉన్నారు.

Civil 2021 Rankers In Telugu States
Civil 2021 Rankers In Telugu States

తిరుమాని శ్రీపూజ సివిల్ సర్వీస్ లో అఖిల బారత స్థాయిలో 62వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. శ్రీపూజది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం మండలం దొంగపిండి గ్రామం. శ్రీపూజ కూడా సివిల్ సర్వీస్ కు ఎంపిక కావడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ప్రజల కష్టాలు తీర్చే అత్యున్నత ఉద్యోగం సాధించడంపై ఆమె సంతోషపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ కు ఎంపిక కావడంపై ప్రజలు కూడా తమకు సంతోషంగా ఉందని చెబుతుండటం విశేషం.

Also Read:Counterfeit Currency: పెద్దనోట్ల రద్దు.. విఫల ప్రయత్నమే.. ఆరేళ్ల తర్వాత కూడా ఫలితమివ్వడి డీమానిటైజేషన్‌!

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper