Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Heatwave: ఏపీలో ఎండ ప్రచండం.. మరో నాలుగు రోజులు ఇలానే!

Andhra Pradesh Heatwave: ఏపీలో ఎండ ప్రచండం.. మరో నాలుగు రోజులు ఇలానే!

Andhra Pradesh Heatwave: ఏపీలో ఎండ ప్రచండం ఉంది. రోళ్లు పగిలేలా ఎండలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా.. అన్నిచోట్ల ఒకేలా ఉంది పరిస్థితి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకే మాదిరిగా ఉంది వాతావరణం. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంతం ఉడికిపోతోంది. శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే ఏపీ ప్రజలకు మరింత ఇబ్బందికరమే.
* ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు,ఎన్టీఆర్, బాపట్ల,ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
* విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* శ్రీకాకుళం,విశాఖ, కాకినాడ,, చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
* నేడు రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో తీవ్రవడగాలులు, 137 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
* మరోవైపు దేశానికి రుతుపవనాలు రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళకు తాకుతాయి రుతుపవనాలు. జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాలకు తాకే ఛాన్స్ కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version