Homeఅంతర్జాతీయంIndia Iran Diplomatic Success: యుద్ధాన్ని ఆపించి.. మన నౌకలను తెప్పించి.. ఇరాన్ తో ఇండియా...

India Iran Diplomatic Success: యుద్ధాన్ని ఆపించి.. మన నౌకలను తెప్పించి.. ఇరాన్ తో ఇండియా దౌత్య విజయం

India Iran Diplomatic Success: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ వార్‌ ముదురుతోంది. 17 రోజులుగా ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఇరాన్‌ హార్మూజ్‌ జలసంధిపై పట్టు బిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భాగా నౌకలు ఆగిపోయాయి. చమురు, సరుకు రవాణా స్తంభించింది. అయితే కేంద్ర మంత్రి జైశంకర్‌ జరిపిన చర్చలు ఫలించాయి. భారత నౌకలు హర్మూజ్‌ గుండా వెళ్లేందుకు ఇరాన్‌ అనుమతి ఇచ్చింది. భారత జెండాతో వెళ్లే నౌకలను అనుమతించాలని నిర్ణయించింది. దీంతో శివాలిక్, నందాదేవి నౌకలు జలసంధిటి సురక్షితంగా భారత తీరానికి చేయాయి.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

భౌగోళికంగా కీలక జలసంధి..
33 కి.మీ. వెడల్పు గల హర్మూజ్‌ జలసంధి భౌగోళికంగా కాలకమైనది. ఈ సన్నని మార్గం పర్షియన్‌ గల్ఫ్‌ను గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌తో అనుసంధానిస్తుంది. పొడవు 167 కి.మీ., ఇరాన్‌ ఉత్తరం, ఒమన్‌–యూఏఈ దక్షిణం. ప్రపంచ చమురు 20–25 శాతం, ఎల్‌పీజీ 30 శాతం దీనిగుండా రవాణా అవుతుంది. ûదీ, ఇరాక్, ఖతార్, కువైట్‌ ఎగుమతులకు ఏకైక గేట్‌వే. అమెరికా–ఇజ్రాయిల్‌ దాడులతో ఇరాన్‌ జలసంధిని మూసేసింది. 700లకుపైగా నౌకలు చిక్కుకున్నాయి. చమురు ధరలు టన్ను 100 డాలర్లకు చేరాయి.

భారత చర్చలు సఫలం..
ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు చేపటిది. ఇరాన్‌తో సంప్రదింపులు జరిపింది. జైశంకర్‌ జరిపిన చర్యలు ఫలించాయి. దీంతో ఇరాన్‌ భారత ఓడలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. చైనాకు కూడా రవాణా జరుగుతోంది. దీంతో భారత నౌకలు శివాలిక్‌ (ఫ్రిగేట్‌), నందాదేవి (కోర్వెట్‌) రక్షణలో చమురు కంటైనర్లు దాటాయి. భారత్‌కు 2 మిలియన్‌ బ్యారెళ్లు చేరుకుంది.

పక్షం రోజులుగా ఇంధన సరఫరా నిలిచిపోయినా భారత్‌ పెట్రోల్‌ ధరలు ఫెంచలేదు. పెద్దగా ఇబ్బంది కూడా కలుగడం లేదు. గ్యాస్‌ కొరత ఏర్పడింది. దీంతో ఎల్‌పీజీ ధరలను కేంద్రం పెంచింది. మరోవైపు ఎల్‌పీసీ కొరత తీర్చేందుకు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. భారత జెండా ఉన్న నౌకలను అనుమతించాలని నిర్ణయించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version