Homeట్రెండింగ్ న్యూస్Madanapalle New Bride: శోభనం గదిలోనే కుప్పకూలిన వరుడు.. ఏం జరిగింది?

Madanapalle New Bride: శోభనం గదిలోనే కుప్పకూలిన వరుడు.. ఏం జరిగింది?

Madanapalle New Bride: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించెదరు అన్నారో సినీకవి. వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియవని కూడా చెబుతారు. మనిషి మనుగడలో ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు. దీంతో ఎన్నో ఆశలతో వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట ముచ్చట తీరలేదు. పచ్చని పందిళ్లు తీయనే లేదు. మొదటి రాత్రి సంబరం కానేలేదు. విధి ఆడిన వింత నాటకంలో వారే పాత్రధారులు అయ్యారు. ఎన్నో ఆశలు.. మరెన్నో ఊహలు.. కొత్త కాపురం.. నూరేళ్ల జీవితం అంటూ నవ వధువు ఎన్నో కలలు కన్నది. కానీ ఆమె కలలు కల్లలయ్యాయి. కొత్త జంటకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పెళ్లయినా వారి సంబరాలు మాత్రం తీరలేదు. మురిపాలు కాస్త కన్నీళ్లుగా మారాయి.

Madanapalle New Bride
Madanapalle New Bride

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం జరిగింది. పెళ్లింట వరుడు అకస్మాత్తుగా మృతి చెందడం అందరిని కలచివేసింది. ఎన్నో ఆశలతో పడక గదిలో అడుగుపెట్టిన ఆమెకు షాక్ తగిలింది. వరుడు చనిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లయి కనీసం పన్నెండు గంటలైనా దాటకముందే అతడు నిర్జీవంగా మారడంతో తీవ్ర విషాదం నెలకొంది. అనుకోని విధంగా వరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఎన్నో ఊసులతో పడక గదిలో అడుగుపెట్టిన వధువుకు వరుడు తులసీ ప్రసాద్ అచేతన స్థితిలో పడిపోయి ఉండటం గమనించి లేపే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో కుటుంబ సభ్యులను పిలవగా వారు వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రెండు కుటుంబాలు విలపించాయి. ఎలాంటి ముచ్చట జరగకుండానే అనంత లోకాలకు వెళ్లిన వరుడికి వీడ్కోలు పలికారు. విధి వెక్కిరించి నవదంపతుల కోరికలు తీరకుండా చేసిన దేవుడిపై శాపనార్థాలు పెట్టారు.

విధి కొత్త జంటపై పగబట్టింది. వారి ఆశలకు అడ్డుకట్ట వేసింది. సంతోషంతో గడపాల్సిన సమయంలో ఇలా జరగడంతో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏక్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. నూరేళ్లు హాయిగా సంసారం చేసుకోవాల్సిన వారు పెళ్లి తంతు ముగియగానే దంపతులను విడగొట్టడంపై రోదనలు మిన్నంటాయి. దంపతుల మధ్య అగాధం కలగడం అందరిని కలచివేసింది. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలు తీరని శోకంలో మునిగాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version