Heroine Affaires : ఈమెని ప్రేమించిన హీరోలందరి పరిస్థితి ఎంత దారుణంగా తయారు అయ్యిందో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

Heroine Affaires : అందం, అభినయం మరియు డ్యాన్స్..ఈ మూడు లక్షణాలు ఉన్న హీరోయిన్లు కనీసం మూడు దశాబ్దాలు ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతారు.అలాంటి స్టార్ హీరోయిన్లు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలా తక్కువమంది ఉంటారు.వారిలో ఒకరే మాధురి దీక్షిత్.ఈమెకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఎంత క్రేజ్ ఉందొ, అంత అఫైర్స్ కూడా ఈమెకి ఉన్నాయి. ఈమెతో అఫైర్స్ పెట్టుకున్నోళ్ల కెరీర్లు గల్లంతైన […]

Written By: NARESH, Updated On : February 27, 2023 9:46 pm
Follow us on

Heroine Affaires : అందం, అభినయం మరియు డ్యాన్స్..ఈ మూడు లక్షణాలు ఉన్న హీరోయిన్లు కనీసం మూడు దశాబ్దాలు ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతారు.అలాంటి స్టార్ హీరోయిన్లు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలా తక్కువమంది ఉంటారు.వారిలో ఒకరే మాధురి దీక్షిత్.ఈమెకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఎంత క్రేజ్ ఉందొ, అంత అఫైర్స్ కూడా ఈమెకి ఉన్నాయి.

ఈమెతో అఫైర్స్ పెట్టుకున్నోళ్ల కెరీర్లు గల్లంతైన సందర్భాలు చాలానే ఉన్నాయి.అప్పట్లో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అజయ్ జడేజా ఈమెతో నడిపిన ప్రేమాయణం, బాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ టాపిక్ గా మారింది.వీళ్లిద్దరు కలిసి ఆరోజుల్లో ఒక కమర్షియల్ యాడ్ లో నటించారు.ఆ యాడ్ షూటింగ్ చేస్తున్న సమయం లో వీళ్లిద్దరి మనసులు కలిసాయి, అలా ప్రేమించుకున్నారు కూడా.అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మాధురి దీక్షిత్ కి సినిమాల్లో అవకాశాలు కేవలం అజయ్ జడేజా సిఫార్సులు చెయ్యడం వల్లే వచ్చేవట.

అలా వీళ్ళ రిలేషన్ సాగిపోతున్న సమయం లో అజయ్ జడేజా ‘మ్యాచ్ ఫిక్సింగ్’ కేసు లో ఇరుక్కున్నాడు.ఐదేళ్ల పాటు ఆయనని ఇండియన్ క్రికెట్ టీం బ్యాన్ చేసింది.అలా కోర్టుల చుట్టూ తిరుగుతూ కెరీర్ సర్వనాశనం అయిపోయింది.అజయ్ జడేజా ఈ సమస్యల్లో చిక్కుకోవడం వల్ల మాధురి దీక్షిత్ తో తరుచూ గొడవలు జరిగేవట, అలా చివరికి వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది.అయితే అజయ్ జడేజా తో ప్రేమాయణం కి ముందే ఈమెకి సంజయ్ దత్ తో కూడా ఎఫైర్ నడిచింది.ఆరోజుల్లో వీళ్లిద్దరు కలిసి ఖల్ నాయక్ మరియు సాజన్ వంటి సినిమాలు వచ్చాయి.

ఈ రెండు సినిమాల షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది.ఆ సమయం లోనే సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసు లో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.ఆ సమయం లోనే వీళ్లిద్దరికీ బ్రేకప్ అయ్యింది.వీళిద్దరితో బ్రేకప్ అయిన తర్వాత 1999 వ సంవత్సరం లో ‘శ్రీ రామ్ మాధవ్ నేనే’ అనే అతనిని పెళ్ళాడి అమెరికా లో స్థిరపడిపోయింది..వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.