జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థాన్ వాళ్లను తరిమికొడతామన్నారు. పాతబస్తీలో ఓటర్లు లేని ఎన్నికలు జరగాలన్నారు. అయితే ఎంఐఎం నేత అసదుద్దీన్ పాతబస్తీలో రోహింగ్యాలుంటే అమిత్ షా ఏం చేస్తున్నారని వాఖ్యానించారు. దీనికి బదులుగా బండి సంజయ్ రోహింగ్యాలను తరమికొడతామని చెబుతున్నామని బండి సంజయ్ తెలిపారు.