Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్రాష్ట్రవ్యాప్తంగా 70 మందికి పైగా మృతి: సీఎం కేసీఆర్‌ సమీక్షలో నివేదిక

రాష్ట్రవ్యాప్తంగా 70 మందికి పైగా మృతి: సీఎం కేసీఆర్‌ సమీక్షలో నివేదిక

తెలంగాణలో కురిసిన భారీ వర్షంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 70 మందికి పైగా మృతి చెందారని గుర్తించారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్ల డ్యామేజీ జరిగిందని, విద్యుత్‌శాఖకు తీవ్ర నష్టం కలిగిందని అధికారులు నివేదికలు సమర్పించారు. దీనిని జాతీయ విపత్తుగా భావించి కేంద్రాన్ని రూ. 5 కోట్ల మేర సాయం కావాలని కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular