Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

జిల్లా కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 పడకల కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కిడ్నీ పేషెంట్‌లు డయాలసిస్ కోసం హైదరాబాద్ లాంటి మహా నగరాలకు వెళ్లే వారన్నారు. ఇప్పుడు మన నిర్మల్‌లోనే అత్యాధునిక సదుపాయాలతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version