spot_img
Homeబిజినెస్Whats App: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక ఆ ఇబ్బంది తొలగినట్లే..

Whats App: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక ఆ ఇబ్బంది తొలగినట్లే..

Whats App: ప్రపంచీకరణలో భాగంగా రోజురోజుకు వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి. ప్రతీ పనిని టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈజీగా చేయగలుగుతున్నారు. కమ్యూనికేషన్ లో భాగంగా వాట్సాప్ ప్రధాన వేదికగా మారింది. దీని ద్వారా ఎన్నో పనులు చేసుకుంటున్నారు. మెసేజ్ తో పాటు ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ పంపించుకుంటున్నారు. అయితే యూజర్స్ కు అనుగుణంగా మెటా సంస్థ ఎప్పటికప్పుడు యాప్ ను అప్డేట్ చేస్తోంది. కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఆకర్షిస్తోంది. లేటేస్ట్ గా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదెలా ఉందంటే?

ప్రతి ఒక్కరి వాట్సాప్ లో ఎంతో మంది కాంటాక్ట్ అవుతుంటారు. వివిధ గ్రూపులు క్రియేట్ అయి ఉంటాయి. ఏదైనా మెసేజ్ వస్తే చూసుకోడానికి కొంతమందికి ఇబ్బంది కలుగుతోంది. ఒకవేళ నోటిఫికేషన్ సెట్ చేసుకున్నా.. వందల కొద్ది మెసేజ్ రావడంతో అన్నింటిని చూడడానికి సమయం ఉండదు. ఇంపార్టెంట్ మెసేజ్ లు మాత్రమే చూసే అవకాశం లేదు. అయితే తాజాగా ఈ ఇబ్బందిని గుర్తించిన యాప్ వినియోగదారుల సౌలభ్యం కోసం పిల్టర్ చేసి అసవరమైన మెసేజ్ లు మాత్రమే చూసుకునే అవకాశాన్ని కల్పించింది.

కొత్త ఫీచర్ ప్రకారం ఒకే సారి అన్ని మెసేజ్ లు కాకుండా ప్రత్యేకమైన కొన్ని కేటగీరీల కాంటాక్స్ మెసేజ్, గ్రూప్ నకు సంబంధించిన మెసేజ్ లు వేర్వేరుగా చూసుకునే అవకాశం ఉంది. అంటే గ్రూపులన్నీ ఒక వైపు కేటరిగీలకు సంబంధించిన చాట్స్ ఒక వైపు వచ్చేలా సౌకర్యాన్ని కలిగించారు. దీంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ నుంచి వచ్చిందా? లేక గ్రూప్ లో వచ్చిందా? అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper
Exit mobile version