Breaking: Pawan Kalyan New Movie Announcement!
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలు ఆదివారం వరకు 278వ రోజుకు చేరుకున్నాయి. తమ భూములకు న్యాయం కల్పించాలని రైతులు చేస్తున్న దీక్షలకు ఇప్పటి వరకు టీడీపీ వెన్నంటూ ఉంటూ వస్తోంది. తాజాగా జనసేన కూడా రైతుల పక్షాల పోరాడుతానని ప్రకటించారు. ౖ’రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలను చూసి చలించిపోయాం. దేశానికి వెన్నెముకలాగా ఉన్న రైతులకు అన్యాయం జరుగితే ఊరుకోం. అందుకే రైతుల తరుపున హైకోర్టులో అఫిడవిట్ వేస్తాం. ఈ బాధ్యతను శివశంకర్రావుకు అప్పగిస్తున్నట్లు ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్కల్యాణ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
Also Read: ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..?