Kashmir: పాతబస్తీ లో కరెంటు వసూళ్లు ఎలా చేయాలో కాశ్మీర్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకుందాం

పాతబస్తీ కరెంటు వసూళ్లు ఎలా చేయాలో కాశ్మీర్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకుందాం’ అన్న టాపిక్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

Written By: NARESH, Updated On : July 25, 2024 9:24 pm

బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు ఆందోళన చేస్తున్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రాజకీయంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ కట్టబెడుతున్నాడా? ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వడంలేదా? అనిచూస్తే..

కేంద్రం నిధులు ఏ రాష్ట్రానికి ఎన్నినిధులు వచ్చాయని చూస్తే.. అత్యధికంగా యూపీకి 2 ,23,737 కోట్లు వచ్చాయి. ఇక 4వ స్థానంలో బెంగాల్ కు 93,906 కోట్లు వస్తే.. బీజేపీ పాలిత మహారాష్ట్రకు 78,786 కోట్లు వచ్చాయి.. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ కు 75157 కోట్లు వచ్చాయి. ఆ లిస్ట్ ను వీడియోలో చూడొచ్చు.

జనాభా, పేదరికం, ఉత్పాదక ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుంటుంది.దీనికి ఒక ప్రాతిపదిక ఉంటుంది.. అది ప్రతిపక్షాలకు తెలుసు. కానీ పక్కనపెట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు.

పాతబస్తీ కరెంటు వసూళ్లు ఎలా చేయాలో కాశ్మీర్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకుందాం’ అన్న టాపిక్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..