Homeరామ్స్ కార్నర్రామ్ టాక్Ram Mandir Pran Pratishtha : 3 రోజుల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలతో తుది దశకు...

3 రోజుల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలతో తుది దశకు అయోధ్య రామాలయ నిర్మాణం

Ram Mandir Pran Pratishtha : అయోధ్య రామాలయ నిర్మాణం దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. 500 సంవత్సరాల వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. 2020 ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగింది. ఇప్పుడు జూన్ 3-5 మధ్య రామ దర్బార్ కి 7 పుణ్యక్షేత్రాలు, దేవాలయాలకు ప్రాణప్రతిష్ట జరుగబోతోంది.

రామ దర్భార్ అంటే మొదటి అంతస్తులో నిర్మిస్తున్న రాముడి దర్భార్. రాముడు, లక్ష్మణుడు, సీత, భరత, శత్రుజ్ఞ, హనుమాన్ విగ్రహాలు ఉంటాయి. ప్రాణప్రతిష్ట వీటికి జరుగబోతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో 7 పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. శివుడు, హనుమాన్, గణపతి, సూర్య, భగవతి, అన్నపూర్ణ, శేషానాథ్ లక్ష్మణ్ ఆలయాల కు ప్రాణప్రతిష్ట చేస్తున్నారు. 7 మరిన్ని దేవాలయాలు, మహర్షి వాల్మికి, వశిష్ట , విశ్వామిత్ర, అహల్య, శబరి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.

రామాలయ శిఖరానికి బంగారం తాపడం చేస్తున్నారు. 2024 జనవరి 26న రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ఈ ప్రాణప్రతిష్టలతో ఈ కార్యక్రమం ముగుస్తోంది.

3 రోజుల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలతో తుది దశకు అయోధ్య రామాలయ నిర్మాణం. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
RELATED ARTICLES

Most Popular