వైసీపీ కౌన్సిలర్ దారుణ హత్య

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట వైసీపీ కౌన్సిలర్ తాళ్లూరి సురేశ్ దారుణ హత్యకు గురయ్యారు. రైల్వే గేట్ వద్ద కారు పార్కింగ్ చేస్తుండగా కొందరు దుండగులు అతడ్ని నరికి చంపారు. కుటుంబ సభ్యులను దించేందుకు సురేశ్ రైల్వేస్టేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Written By: Suresh, Updated On : August 9, 2021 7:37 pm
Follow us on

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట వైసీపీ కౌన్సిలర్ తాళ్లూరి సురేశ్ దారుణ హత్యకు గురయ్యారు. రైల్వే గేట్ వద్ద కారు పార్కింగ్ చేస్తుండగా కొందరు దుండగులు అతడ్ని నరికి చంపారు. కుటుంబ సభ్యులను దించేందుకు సురేశ్ రైల్వేస్టేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.