ముగిసిన అఖిలపక్ష భేటీ

జమ్మూకశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై ఈ భేటీలో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు.

Written By: Suresh, Updated On : June 24, 2021 7:28 pm
Follow us on

జమ్మూకశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై ఈ భేటీలో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు.