Homeజాతీయం - అంతర్జాతీయంథాంక్యూ అమెరికా : మోదీ

థాంక్యూ అమెరికా : మోదీ

ప్రతిష్ఠాత్మక ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ పురస్కారానికి తనను ఎంపిక చేసి, అమెరికా తనను సమున్నతంగా గౌరవించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి కోసం భారత్, అమెరికా చేస్తున్న కృషికి గుర్తింపు ఈ పురస్కారమని పేర్కొన్నారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల ఇరు దేశాల్లోని రాజకీయ పార్టీల సమ్మతిని ఈ పురస్కారం ప్రతిబింబిస్తుందన్నారు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular