Homeజాతీయం - అంతర్జాతీయంవాయుకాలుష్య నివారణకు కొత్త చట్టం..

వాయుకాలుష్య నివారణకు కొత్త చట్టం..

వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధులు సుప్రీం కోర్టుకు తెలిపారు. వాహనాల వల్ల జరిగే వాయు కాలుష్యం, పంట వ్యర్థాల కాల్చివేతలతో వ్యవహరించవలసిన విధానాన్ని ఈ చట్టంలో పొందుపరుచనున్నట్లు తెలిపారు. కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని, కాలుష్య నివారణకు అరికడుతామని తెలిపింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular