ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదనడానికి ఇదో నిదర్శనం. న్యూజిలాండ్ టూర్ కు వెళ్లిన ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా న్యూజిలాండ్ పటిష్ట చర్యలు తీసుకుంది. ఒక్క కేసు లేకుండా ప్రభుత్వం నియంత్రించింది. డిసెంబర్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ లకోసం పాక్ ఆటగాళ్లు న్యూజిలాండ్ వెళ్లారు. వీరికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో క్వారంటైన్ కు తరలించారు. పాక్ జట్టు ప్రస్తుతం క్రైస్ట్ చర్చ్ లో […]

Written By: Suresh, Updated On : November 26, 2020 12:05 pm
Follow us on

కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదనడానికి ఇదో నిదర్శనం. న్యూజిలాండ్ టూర్ కు వెళ్లిన ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా న్యూజిలాండ్ పటిష్ట చర్యలు తీసుకుంది. ఒక్క కేసు లేకుండా ప్రభుత్వం నియంత్రించింది. డిసెంబర్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ లకోసం పాక్ ఆటగాళ్లు న్యూజిలాండ్ వెళ్లారు. వీరికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో క్వారంటైన్ కు తరలించారు. పాక్ జట్టు ప్రస్తుతం క్రైస్ట్ చర్చ్ లో ఐసోలేషనల్ లో ఉందని కివిస్ క్రికెట్ బోర్డు తెలిపింది. మరోవైపు పాక్ క్రికెటర్లు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. జట్టు లోని ఏ సభ్యులూ రూం లో నుంచి బయటకు రావద్దని సూచించింది. అయితే త్వరలో న్యూజిలాండ్ తో  జరిగే టెస్ట్ జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాలు సాగుతున్నాయి.