Homeజాతీయం - అంతర్జాతీయం12న హైవేల దిగ్బంధం.. 14న బీజేపీ కార్యాలయాల ముట్టడి: రైతు సంఘాల హెచ్చరిక

12న హైవేల దిగ్బంధం.. 14న బీజేపీ కార్యాలయాల ముట్టడి: రైతు సంఘాల హెచ్చరిక

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రైతులు ఆందోళన విరమించేందుకు ఒప్పుకుంటే ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో 8 సవరణలు చేస్తామంటూ కేంద్ర సర్కారు పంపిన ప్రతిపాదనలను తిరస్కరించిన అనంతరం.. రైతులు సంఘాల నేతలు ఆందోళనను మరింత ఉధృతం చేసే విషయమై చర్చించారు. ఆ మేరకు ఆందోళనను ఉధృతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular