Homeజాతీయం - అంతర్జాతీయంతొలిదశ పోలింగ్‌ ప్రారంభం

తొలిదశ పోలింగ్‌ ప్రారంభం

బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత పోలింగ్‌ బుధవారం 7 గంటలకు ప్రారంభమైంది. కోవిడ్‌ నిబంధనలతో ఓటర్లు సామాజిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలివిడతలో 71 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. లఖిసరాయ్‌ పట్టణంలోని 168వ పోలింగ్‌ బూత్‌లో సాంకేతిక లోపం జరగడంతో పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఈ పోలింగ్‌కు పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular