అల్‌ఖైదా సానుభూతి పరుడి అరెస్టు..

గత వారం కిందట దేశంలో భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ తాజాగా ఆల్‌ఖైదా సానుభూతి పరుడిని అదుపులోకి తీసుకున్నది. పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలోని జాలంగికి చెందిన షమీమ్‌ అన్సారీని అరెస్టు చేశారు. దీంతో మరోసారి కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశంలో పేలుళ్ల కుట్రకు భగ్నం చేసిన వారిని అరెస్టు చేయగా తాజా అరెస్టుతో మరోసారి చర్చనీయాంశమైంది. దీంతో ఎన్‌ఐఏ అధికారులు అప్రమత్తమై నిఘా పెడుతున్నారు.

Written By: NARESH, Updated On : September 27, 2020 2:47 pm

arere

Follow us on

గత వారం కిందట దేశంలో భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ తాజాగా ఆల్‌ఖైదా సానుభూతి పరుడిని అదుపులోకి తీసుకున్నది. పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలోని జాలంగికి చెందిన షమీమ్‌ అన్సారీని అరెస్టు చేశారు. దీంతో మరోసారి కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశంలో పేలుళ్ల కుట్రకు భగ్నం చేసిన వారిని అరెస్టు చేయగా తాజా అరెస్టుతో మరోసారి చర్చనీయాంశమైంది. దీంతో ఎన్‌ఐఏ అధికారులు అప్రమత్తమై నిఘా పెడుతున్నారు.