Homeఅత్యంత ప్రజాదరణగుడ్ న్యూస్: గ్యారంటీ లేకుండానే రూ. 5లక్షల రుణం

గుడ్ న్యూస్: గ్యారంటీ లేకుండానే రూ. 5లక్షల రుణం

కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం.. ప్రభుత్వ రంగ బ్యాంకులు పూచీకత్తు లేకుండా రూ. 5లక్షల మేరకు రుణం ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కొవిడ్-19 చికిత్స కోసం రూ. 5లక్షల మేరకు రుణం ఇవ్వాలని ఆయా బ్యాంకుల పాలకమండళ్లు ఒక విధానంగా తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఏపీలో 2,791 మంది, తెలంగాణలో 3,389 మంది ఈ రుణాలు పొందినట్లు మంత్రి తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular