ఆస్పత్రి నుంచి యడియూరప్ప డిశ్చార్జ్

కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రెండోసారి కరోనా నుంచి కోలుకున్నారు. గతవారం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణయిన విషయం తెలిసిందే. దీంతో ఆసుప్రత్రిలో చేరి చికిత్స పొందిన యడియూరప్ప ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోందని ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కరోనా బారిన పడుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం భౌతిక దూరం […]

Written By: Suresh, Updated On : April 22, 2021 4:49 pm
Follow us on

కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రెండోసారి కరోనా నుంచి కోలుకున్నారు. గతవారం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణయిన విషయం తెలిసిందే. దీంతో ఆసుప్రత్రిలో చేరి చికిత్స పొందిన యడియూరప్ప ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోందని ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కరోనా బారిన పడుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం భౌతిక దూరం పాటించడమే దీనికి పరిష్కారనమని ఆయన తెలిపారు.