IPL: ఐపీఎల్ వేలం ఎప్పుడంటే.. ?

అక్టోబర్ 17న కొత్త ఐపీఎల్ టీమ్స్ వేలం జరగనుంది. ఈమేరకు బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి. 2022 సీజన్ కు 2 కొత్త జట్లు రానుండగా వీటిని కొనేందుకు ఆసక్తి ఉన్నవారు టెండర్లు దాఖలు చేయాల్సిందిగా బీసీసీఐ కోరింది. వచ్చేనెల 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. దీనికోసం టెండర్ తో పాటు రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని తెలిపింది. జట్లు కొనుగోలుకు సంబంధించిన షరతులు పేమెంట్ రిసిఫ్ట్ తో అందిస్తామని పేర్కొంది.

Written By: Suresh, Updated On : September 14, 2021 5:35 pm
Follow us on

అక్టోబర్ 17న కొత్త ఐపీఎల్ టీమ్స్ వేలం జరగనుంది. ఈమేరకు బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి. 2022 సీజన్ కు 2 కొత్త జట్లు రానుండగా వీటిని కొనేందుకు ఆసక్తి ఉన్నవారు టెండర్లు దాఖలు చేయాల్సిందిగా బీసీసీఐ కోరింది. వచ్చేనెల 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. దీనికోసం టెండర్ తో పాటు రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని తెలిపింది. జట్లు కొనుగోలుకు సంబంధించిన షరతులు పేమెంట్ రిసిఫ్ట్ తో అందిస్తామని పేర్కొంది.