పార్టీ పరిశీలకుడిగా బెంగాళూరుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో బెంగళూరు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎల్సీ మీటింగ్ తర్వాత కొత్త సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కర్ణటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి సీఎంగా పలువురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి ప్రహ్లోద్ జోషి, మాజీ మంత్రి సదానంద గౌడ పేర్లు వినిపిస్తున్నాయి.

Written By: Suresh, Updated On : July 27, 2021 2:16 pm
Follow us on

కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో బెంగళూరు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎల్సీ మీటింగ్ తర్వాత కొత్త సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కర్ణటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి సీఎంగా పలువురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి ప్రహ్లోద్ జోషి, మాజీ మంత్రి సదానంద గౌడ పేర్లు వినిపిస్తున్నాయి.