
రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగులోని ఓ/ఓ డీన్ టీఎఫ్సీఐకి అటాచ్ గా ఉన్న ఎస్. పి. సుతాన్ ముగులోని తెలంగాణ ఫారెస్ట కాలేజ్, రీసెర్చ్ లిన్ స్టిట్యూట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్/ జాయింట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చం పేట ఎఫ్డీవోగా ఉన్న పేట్ల రాజశేఖర్ ఆదిలాబాద్ డీఎఫ్వోగా అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ ఎఫ్డీవో భుక్యా లావణ్య జయశంకర్ భూపాలపల్లి ఎఫ్డీవోగా బదిలీ అయ్యారు.