సరిహద్దులో రాత్రిపూట పాక్ డ్రోన్ల కలకలం

భారత సరిహద్దుల్లో పాకిస్ధాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశ డ్రోన్లు రాత్రి పూట నియంత్రిణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్నాయని, ఉగ్రవాదుల కోసం ఏకే 47 తుపాకులను కిందకు జారవిడుస్తున్నట్టు జమ్మూ కశ్మీర్  పోలీసులు వెల్లడించారు.  జైషే మహ్మద్ కుట్రేనంటున్న పోలీసులు తెలిపారు. Also Read: మోదీ సర్కార్ స్కూల్, కాలేజ్ ఫీజుల కోసం 11 వేలు ఇస్తోందా..?

Written By: NARESH, Updated On : September 22, 2020 8:08 pm
Follow us on


భారత సరిహద్దుల్లో పాకిస్ధాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశ డ్రోన్లు రాత్రి పూట నియంత్రిణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్నాయని, ఉగ్రవాదుల కోసం ఏకే 47 తుపాకులను కిందకు జారవిడుస్తున్నట్టు జమ్మూ కశ్మీర్  పోలీసులు వెల్లడించారు.  జైషే మహ్మద్ కుట్రేనంటున్న పోలీసులు తెలిపారు.

Also Read: మోదీ సర్కార్ స్కూల్, కాలేజ్ ఫీజుల కోసం 11 వేలు ఇస్తోందా..?