Homeజాతీయం - అంతర్జాతీయంమధ్యప్రదేశ్ లోనూ 12వ తరగతి పరీక్షలు రద్దు

మధ్యప్రదేశ్ లోనూ 12వ తరగతి పరీక్షలు రద్దు

కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించిన మరుసటి రోజే ఒక్కో రాష్ట్రం తమ స్టేట్ బోర్టుల పరిధిలోని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం 12వ తరగతి పరీక్షలను రద్దు చేయగా తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version