Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.20 గంటల సమయంలో సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 58,415 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 54 పాయింట్ల లాభపడి 17,410 వద్ద ట్రేడవుతోంది. హెచ్ సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంకు షేర్లు రాణిస్తుండగా.. ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ఉన్నాయి.

Written By: Suresh, Updated On : September 14, 2021 10:52 am
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.20 గంటల సమయంలో సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 58,415 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 54 పాయింట్ల లాభపడి 17,410 వద్ద ట్రేడవుతోంది. హెచ్ సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంకు షేర్లు రాణిస్తుండగా.. ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ఉన్నాయి.