వైఎస్ పై శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేర్ రెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దని హితవు  పలికారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్పు చేస్తే కొడుకు అలా ఉండడు అనుకున్నామన్నారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి […]

Written By: Suresh, Updated On : June 25, 2021 1:38 pm
Follow us on

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేర్ రెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దని హితవు  పలికారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్పు చేస్తే కొడుకు అలా ఉండడు అనుకున్నామన్నారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు.