ప్రియం కానున్న స్మార్ట్ ఫోన్లు

చౌకగా దొరికే స్మార్ట్ ఫోన్ ల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం మొబైల్ యొక్క డిస్ప్లే, టచ్ ప్యానల్ లపై దిగుమతో సుంకాన్ని 10శాతం పెంచడంతో ఎప్పటిలాగానే తయారీదారులు ఆ భారాన్ని వినియోగదారులపై వేయనున్నారు. ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా దేశీయ వస్తువులనే వాడాలనే ఉద్దేశంతో ఈ దిగుమతి సుంకాన్ని విధించినట్లు తెలిపింది. దీనితో మొబైల్ ల ధరలు 2-5 శాతం పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Written By: NARESH, Updated On : October 2, 2020 7:26 pm
Follow us on

చౌకగా దొరికే స్మార్ట్ ఫోన్ ల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం మొబైల్ యొక్క డిస్ప్లే, టచ్ ప్యానల్ లపై దిగుమతో సుంకాన్ని 10శాతం పెంచడంతో ఎప్పటిలాగానే తయారీదారులు ఆ భారాన్ని వినియోగదారులపై వేయనున్నారు. ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా దేశీయ వస్తువులనే వాడాలనే ఉద్దేశంతో ఈ దిగుమతి సుంకాన్ని విధించినట్లు తెలిపింది. దీనితో మొబైల్ ల ధరలు 2-5 శాతం పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.