సోనియా గాంధీతో సిద్ధూ భేటీ

పంజాబ్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు సిద్ధూకు అప్పజెప్పడానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సుముఖంగా లేరు. ఇదే సమయంలో పీసీసీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారనే వార్తలు రావడంతో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం సాయంత్రం అమరీందర్ తన సన్నిహితులతో భేటీ కాగా అదే సమయంలో సిద్ధూ కూడా తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. దీంతో పార్టీలో మరోసారి వేడి వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో దిల్లీకి వెళ్లిన సిద్ధూ […]

Written By: Suresh, Updated On : July 16, 2021 4:34 pm
Follow us on

పంజాబ్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు సిద్ధూకు అప్పజెప్పడానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సుముఖంగా లేరు. ఇదే సమయంలో పీసీసీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారనే వార్తలు రావడంతో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం సాయంత్రం అమరీందర్ తన సన్నిహితులతో భేటీ కాగా అదే సమయంలో సిద్ధూ కూడా తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. దీంతో పార్టీలో మరోసారి వేడి వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో దిల్లీకి వెళ్లిన సిద్ధూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు.