Homeజాతీయం - అంతర్జాతీయంబెంగాల్ లో ఏడో దశ పోలింగ్ ప్రారంభం

బెంగాల్ లో ఏడో దశ పోలింగ్ ప్రారంభం

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 284 మంది అభ్యర్థలు పోటీ పడుతున్నారు. ఈ దశలో పోలింగ్ లో 86 లక్షల మంది ఓటర్లు ఓట హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12,068 పోలింగ్ బూత్ లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular