Homeజాతీయం - అంతర్జాతీయందశలవారీగా పాఠశాలలు తెరవాలి

దశలవారీగా పాఠశాలలు తెరవాలి

దేశంలోని పాఠశాలలను దశలవారీగా తెరవాలని ఎయిమ్స్ సంచాలకుడు రణ్ దీప్ గులేరియా సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశాన్ని దేశం పరిశీలించాలని వ్యాఖ్యానించారు. కొవిడ్-19 నేపథ్యంలో గతేడాది మార్చిలో తొలి లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి దేశంలో పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తరగతులను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular