Fadnavis: సంజయ్ యాత్ర మార్పు తెస్తుంది.. ఫడ్నవీస్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీలు గరికపాటి మోహనరావు, చాడ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ సంజయ్ యాత్ర తెలంగాణలో మార్పు తెస్తుందన్నారు. రైతుల సమస్యలను వినడానికే సంజయ్ మీ వద్దకు వచ్చారని ఆయన తెలిపారు. సంజయ్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

Written By: Suresh, Updated On : September 4, 2021 4:59 pm
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీలు గరికపాటి మోహనరావు, చాడ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ సంజయ్ యాత్ర తెలంగాణలో మార్పు తెస్తుందన్నారు. రైతుల సమస్యలను వినడానికే సంజయ్ మీ వద్దకు వచ్చారని ఆయన తెలిపారు. సంజయ్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.