Medak: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గేట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు చిలప్ చెడ్ మండలానికి చెందిన మురళి (40), కొల్చారం మండలం గణపురం చెందిన రఘు (33) గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Written By:
, Updated On : August 15, 2021 / 02:32 PM IST

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గేట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు చిలప్ చెడ్ మండలానికి చెందిన మురళి (40), కొల్చారం మండలం గణపురం చెందిన రఘు (33) గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.