తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్స్ గా మహ్మద్ అజారుద్దీన్, జె. గీతారెడ్డి, ఎం, అంజన్ కుమార్ టి, జగ్గారెడ్డి బి. మహేశ్ కుమార్ గౌడ్ లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్ రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, […]

Written By: Suresh, Updated On : June 26, 2021 8:23 pm
Follow us on

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్స్ గా మహ్మద్ అజారుద్దీన్, జె. గీతారెడ్డి, ఎం, అంజన్ కుమార్ టి, జగ్గారెడ్డి బి. మహేశ్ కుమార్ గౌడ్ లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్ రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి. కుమార్ రావు, జావేద్ ఆమీర్ నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.