మంత్రి కమలాకర్ పై రఘునందన్ షాకింగ్ కామెంట్స్

మంత్రి గంగుల కమలాకర్ లా తాము మాట్లాడలేమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ కు రాత్రికి రాత్రే నిధుల జీవోలు ఇస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీలో ప్రతిపక్షానికి రూం ఇస్తామని స్పీకర్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తరఫున అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నామని, త్వరలో ముగ్గురు, ఆ తర్వాత ఐదుగురం అవుతామని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.

Written By: Suresh, Updated On : June 17, 2021 7:40 pm
Follow us on

మంత్రి గంగుల కమలాకర్ లా తాము మాట్లాడలేమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ కు రాత్రికి రాత్రే నిధుల జీవోలు ఇస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీలో ప్రతిపక్షానికి రూం ఇస్తామని స్పీకర్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తరఫున అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నామని, త్వరలో ముగ్గురు, ఆ తర్వాత ఐదుగురం అవుతామని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.