Homeజాతీయం - అంతర్జాతీయంవిద్యార్థులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధాని మోదీ

విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధాని మోదీ

PM Modi

హఠాత్తుగా ఓ ఆన్ లైన్ సమావేశంలో ప్రత్యేక్షమై కొందమంది సీబీఎస్ఈ  విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆన్లైన్ లో ఓ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై అధికారులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈలోగా అనుకోకుండా ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా కొద్దిసేపు మాట్లాడారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version