PM Modi: ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెస్కియాన్ కు పీఎం మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి మసౌద్ తో చర్చించారు. చర్చలు, దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారానే స్థిరత్వం, శాంతి నెలకొంటాయని తెలిపారు.