ఒంగోలులో పెట్రోల్ బాంబు దాడి

ఆర్థిక విభేదాలతో ఒంగోలులోని ఓ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసరడం కలకలం రేపింది. రెవెన్యూ కాలనీలోని కుంచాల మహేశ్ ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాటిన త్వరాత దుండగులు పెట్రోలు బాంబులు విసిరారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంటి ఆవరణలోని కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంటి యజమాని మహేశ్ కు ఒంగోలు, గుంటూరుకు చెందిన కొందరి మధ్య గత కొంతకాలంగా ఆర్థిక విభేదాలు నడుస్తున్నాయి.  దీనిపై ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా […]

Written By: Suresh, Updated On : July 13, 2021 1:50 pm
Follow us on

ఆర్థిక విభేదాలతో ఒంగోలులోని ఓ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసరడం కలకలం రేపింది. రెవెన్యూ కాలనీలోని కుంచాల మహేశ్ ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాటిన త్వరాత దుండగులు పెట్రోలు బాంబులు విసిరారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంటి ఆవరణలోని కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంటి యజమాని మహేశ్ కు ఒంగోలు, గుంటూరుకు చెందిన కొందరి మధ్య గత కొంతకాలంగా ఆర్థిక విభేదాలు నడుస్తున్నాయి.  దీనిపై ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే పెట్రోలు బాంబు దాడి జరిగినట్లు మహేశ్ కుటుంబం ఆరోపిస్తోంది.