నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ చట్టం.. డీజీపీ

నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై శనివారం పోలీసు ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాల విక్రయదారులను ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు. నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ, వ్యవసాయశాఖ సంయుక్తంగా కృషి చేయాలని చెప్పారు.

Written By: Suresh, Updated On : May 29, 2021 8:01 pm
Follow us on

నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై శనివారం పోలీసు ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాల విక్రయదారులను ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు. నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ, వ్యవసాయశాఖ సంయుక్తంగా కృషి చేయాలని చెప్పారు.