Pawan Kalyan leadership : దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ రాస్తే పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వినూత్న పర్సనాలిటీలాగా కనిపిస్తున్నాడు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులందరినీ కూడగట్టుకొని తీసుకొని వెళ్లి ఢిల్లీ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఇది మరుపురాని ఘట్టం.. దేశ భక్తి గుండెల నిండా పెట్టుకున్న మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్..
ఆంధ్రాలో జనం, నేతలు కులాల వారీగా కొట్టుకుంటున్న ఆంధ్రాలో ఇది కాదు మానవత్వం.. మనం కులాలు ప్రాంతాలు, మతాల ఆధారంగా కొట్టుకోవద్దని పవన్ నిరూపించారు. దేశమంటే మనుషులోయ్ అని పవన్ నిరూపిస్తున్నారు.
సనాతన సంస్కృతి గురించి మనం గర్వపడాలి. అది మనం మర్చిపోయి ఆత్మనూన్యత భావంతో మిగిలిపోతున్నాం. అంత ఘన చరిత్ర గల భారత్ కు వాళ్లు దాడి చేశారు. వీళ్లు దాడి చేశారని చెబుతున్నారు తప్పితే ఆ దాడుల గురించి పోరాడిన చరిత్రను మనం మాట్లాడుకోం..
భావకుడే నాయకుడయితే అదే పవన్ కళ్యాణ్ .. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
