థానేలో ఆక్సిజన్ కొరత.. ఆరుగురి మృతి

ఆక్సిజన్ అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర థానేలోని వేదాంత్ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా రోగులు చనిపోయారు. కాగా ఇటీవల దిల్లీలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్ గోల్గెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 20 మందికి పైగా రోగులు చనిపోతున్నారు.

Written By: Suresh, Updated On : April 26, 2021 1:21 pm
Follow us on

ఆక్సిజన్ అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర థానేలోని వేదాంత్ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా రోగులు చనిపోయారు. కాగా ఇటీవల దిల్లీలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్ గోల్గెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 20 మందికి పైగా రోగులు చనిపోతున్నారు.