కరోనా విషయంలో కేంద్రం చేసిందేమీ లేదు.. మంత్రి ఈటెల

ఏడాది నుంచి కరోనా కారణంగా అనేక ఇబ్బందులు  ఎదురవుతున్నాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని అనేక సార్లు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో సూచించిన అనేక అంశాలపై ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. కేంద్రం ఇప్పటి వరకు కరోనా విషయంలో రాష్ట్రలకు పెద్దగా చేసింది ఏం లేదని తెలిపారు.

Written By: Suresh, Updated On : April 29, 2021 2:22 pm
Follow us on

ఏడాది నుంచి కరోనా కారణంగా అనేక ఇబ్బందులు  ఎదురవుతున్నాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని అనేక సార్లు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో సూచించిన అనేక అంశాలపై ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. కేంద్రం ఇప్పటి వరకు కరోనా విషయంలో రాష్ట్రలకు పెద్దగా చేసింది ఏం లేదని తెలిపారు.