తొలిరోజే విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన రాజ్యసభ

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు విపక్షాల ఆందోళనలతో ఉభయసభలూ దద్దరిల్లాయి. రాజ్యసభలో చైర్ పర్సన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగానే సభ్యులు ఆందోళనకు దిగారు. సోమవారం మొదలైన సమావేశాలు ఆగస్టు 13 వ తేదీ వరకూ జరుగుతాయి. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును మేము ఖండిస్తున్నాం. చైర్మన్ ప్రసంగిస్తుంగానే విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు అని పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Written By: Suresh, Updated On : July 19, 2021 3:20 pm
Follow us on

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు విపక్షాల ఆందోళనలతో ఉభయసభలూ దద్దరిల్లాయి. రాజ్యసభలో చైర్ పర్సన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగానే సభ్యులు ఆందోళనకు దిగారు. సోమవారం మొదలైన సమావేశాలు ఆగస్టు 13 వ తేదీ వరకూ జరుగుతాయి. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును మేము ఖండిస్తున్నాం. చైర్మన్ ప్రసంగిస్తుంగానే విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు అని పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.