అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్ తో వ్యక్తి మృతి

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య (40) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనాతో 15రోజులుగా సిరిసిల్లలో ఓ దవాఖానలో చికిత్స పొందిన దుర్గయ్య, బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ దవాఖానకి  మూడు రోజుల క్రితం రెఫర్ చేశారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందాడు.

Written By: Velishala Suresh, Updated On : May 29, 2021 2:39 pm
Follow us on

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య (40) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనాతో 15రోజులుగా సిరిసిల్లలో ఓ దవాఖానలో చికిత్స పొందిన దుర్గయ్య, బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ దవాఖానకి  మూడు రోజుల క్రితం రెఫర్ చేశారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందాడు.