కమల్ నాథ్ వ్యాఖ్యలు దేశాన్ని అవమానించడమే..

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ పై తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి వ్యతిరేకంగా ప్రతికూల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎందుకు మౌనంగా చూస్తున్నారని ఓ ట్విట్ లో ప్రశ్నించారు. కొత్త కరోనా వైరస్ వేరియంట్ ను ఇండియన్ కరోనా అని మధ్య ప్రదేవ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అంటున్నారని ఈ వ్యాఖ్యలపై సోనియా ఎందుకు మౌనంగా ఉన్నారని […]

Written By: Suresh, Updated On : May 22, 2021 9:00 pm
Follow us on

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ పై తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి వ్యతిరేకంగా ప్రతికూల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎందుకు మౌనంగా చూస్తున్నారని ఓ ట్విట్ లో ప్రశ్నించారు. కొత్త కరోనా వైరస్ వేరియంట్ ను ఇండియన్ కరోనా అని మధ్య ప్రదేవ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అంటున్నారని ఈ వ్యాఖ్యలపై సోనియా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భారత దేశ కోవిడ్ అని అనడం భారత దేశాన్ని అవమానించడమేనని ఆరోపించారు.