Homeజాతీయం - అంతర్జాతీయంసెప్టెంబర్ 18 నుంచి ఐపీఎల్.. రాజీవ్ శుక్లా

సెప్టెంబర్ 18 నుంచి ఐపీఎల్.. రాజీవ్ శుక్లా

ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి బోర్డుతో చర్చించడానికి శుక్లా యూఏఈ వెళ్లారు. మరో రెండు రోజుల్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కూడా యూఏఈ రానున్నట్లు ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా వెల్లడించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular